ఎక్కువమంది చదివినవి

మరింత చదవండి
హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » ఇండియా న్యూస్ »

Latamangeshkar:పూరీ బీచ్‌లో గానకోకిల సైకతశిల్పం..నివాళులర్పించిన శిల్పి సుదర్శన్

Latamangeshkar:పూరీ బీచ్‌లో గానకోకిల సైకతశిల్పం..నివాళులర్పించిన శిల్పి సుదర్శన్

Lata Mangeshkar: దివికెగసిన దిగ్గజ గాయని లతా మంగేష్కర్‌ మృతికి చింతిస్తూ ఆమె సైకతశిల్పాన్ని రూపొందించాడు శిల్పి సుదర్శన్‌ పట్నాయక్. ఒడిశాలోని పూరి బీచ్‌లో గానకోకిల సైకతశిల్పాన్ని చిత్రీకరించి... మేరీ ఆవాజ్‌ హీ పెహచాన్‌ హై అనే క్యాప్షన్‌ని సీడీపై రాశాడు. ఇండియన్‌ నైటేంగిల్ లతామంగేష్కర్‌కి నివాళులు అర్పించాడు.

Top Stories