హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » ఇండియా న్యూస్ »

Ayodhya: అయోధ్యరామయ్య శిలలు కళ్లారా చూడండి! భక్తి పారవశ్యం పొంగిపొర్లే సమయం

Ayodhya: అయోధ్యరామయ్య శిలలు కళ్లారా చూడండి! భక్తి పారవశ్యం పొంగిపొర్లే సమయం

Ayodhya: ధర్మానికి ప్రతీక శ్రీరామచంద్రుడు. త్రేతాయుగంలో శ్రీమహావిష్ణువే లోక కల్యాణం కోసం రాముడిగా అవతరించి, దుష్ట శిక్షణ చేశాడని రామాయణం తెలుపుతుంది. రామ నామం అనేది పవిత్రమైన నామం. దీనిని ఉచ్ఛరిస్తే మంచిది. సాక్షాత్తు మహాశివుడు ఒక్కసారి రామనామాన్ని ఉచ్ఛరించడం ద్వారా మిగతా దేవుళ్ళ నామాలను వేయి సార్లు జపం చేసిన ఫలితం దక్కుతుందని తెలిపాడు. ఇప్పుడా రామ నామం దేశం మొత్తం మారుమోగేలా అయోధ్య రామ మందిర నిర్మాణం జరుగుతోంది. శ్రీరాముడి ఆలయ నిర్మాణం శరవేగంగా సాగుతుండగా.. అయోధ్య రామాలయంలో ప్రతిష్టించే శ్రీరాముడి విగ్రహం కోసం నేపాల్‌లోని గండకీ నది నుంచి అత్యంత పవిత్రమైనవిగా భావించే శాలిగ్రామ శిలలను తీసుకొచ్చారు.

  • Local18

Top Stories