హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » ఇండియా న్యూస్ »

Puri Rath Yatra: కనుల పండువలా పూరీ రథయాత్ర.. లక్షలాదిగా తరలివచ్చిన భక్త జనం

Puri Rath Yatra: కనుల పండువలా పూరీ రథయాత్ర.. లక్షలాదిగా తరలివచ్చిన భక్త జనం

Puri Ratha Yatra 2022: ఒడిశా పూరీలో ప్రపంచ ప్రఖ్యాత రథయాత్ర అత్యంత వైభవంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. భక్తుల కోలాహలం మధ్య రథాలు ముందుకు కదిలాయి.

Top Stories