ఎక్కువమంది చదివినవి

మరింత చదవండి
హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » ఇండియా న్యూస్ »

Budget Session: మోదీ సర్కార్ భేష్.. మరో 25ఏళ్లకూ పునాదులు పటిష్టం: రాష్ట్రపతి ప్రసంగం హైలైట్స్

Budget Session: మోదీ సర్కార్ భేష్.. మరో 25ఏళ్లకూ పునాదులు పటిష్టం: రాష్ట్రపతి ప్రసంగం హైలైట్స్

స్వాతంత్ర్యం సాధించుకుని 75 ఏళ్లు పూర్తి కానున్న నేపథ్యంలో భారతీయులందరికీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ 'స్వాతంత్ర్య అమృతోత్సవ్' శుభాకాంక్షలు తెలియజేశారు. బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్బంగా పార్లమెంట్ ఉభయ సభలను ఉద్దేశించి ఆయన కీలక ప్రసంగం చేశారు. రాష్ట్రపతి ప్రసంగంలో ముఖ్యాంశాలివే..

Top Stories