ఇక రాజ్యసభ ఛాంబర్లో 60 మంది, గ్యాలరీల్లో 51 మందికి సీటింగ్ కల్పించనున్నారు, మిగతా 132 మంది రాజ్యసభ సభ్యులకు లోక్సభలో సీటింగ్ కల్పించనున్నారు. పార్లమెంట్ చరిత్రలో ఈ రకంగా చేయడం ఇది తొలిసారి. లోక్ సభ సభ్యుల సీటింగ్ విధానంలో ఇదే రకమైన పద్ధతిని అవలంభించనున్నట్టు తెలుస్తోంది.(ప్రతీకాత్మక చిత్రం)