హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » ఇండియా న్యూస్ »

Omicron Tension: మళ్లీ స్కూళ్ల మూసివేత..? మంత్రి వ్యాఖ్యలతో తల్లిదండ్రుల్లో ఆందోళన

Omicron Tension: మళ్లీ స్కూళ్ల మూసివేత..? మంత్రి వ్యాఖ్యలతో తల్లిదండ్రుల్లో ఆందోళన

Omicron Tension: భారత్‌లో ఒమిక్రాన్ టెన్షన్ నెలకొంది. కొత్త కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ఈ వేరియెంట్ వ్యాప్తి ఎక్కువగా ఉండడంతో ఆ ప్రభావం మళ్లీ స్కూళ్లపై పడే సూచనలు కనిపిస్తున్నాయి. ఒమిక్రాన్ వేగంగా వ్యాపిస్తుందని డబ్ల్యూహెచ్‌వో హెచ్చరించడం.. ఇండియాలో కేసులు పెరిగిపోతుండడంతో.. మళ్లీ స్కూళ్లను మూసివేయాలనే ప్రతిపాదనలు వస్తున్నాయి.

Top Stories