హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » ఇండియా న్యూస్ »

Rising India Summit : హీట్ పెంచిన రైజింగ్ ఇండియా సదస్సు.. నేడు మరింత జోరు

Rising India Summit : హీట్ పెంచిన రైజింగ్ ఇండియా సదస్సు.. నేడు మరింత జోరు

Rising India Summit : న్యూస్18 రైజింగ్ ఇండియా సదస్సు... తొలిరోజున కేంద్ర హోంమంత్రి అమిత్ షా‌తోపాటూ... పియూష్ గోయల్, ధర్మేంద్ర ప్రధాన్, మన్‌సుఖ్ మాండవీయ తదితర ప్రముఖులు పాల్గొన్నారు. వివిధ రంగాల్లో సేవలందించిన రియల్ హీరోస్‌ని అభినందించారు. సదస్సు రెండో రోజైన ఇవాళ.. ఉప రాష్ట్రపతి, రక్షణమంత్రి, కొందరు కేంద్ర మంత్రులు, సినిమా, క్రీడా ప్రముఖులు పాల్గోనున్నారు.

Top Stories