హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » ఇండియా న్యూస్ »

MP Road Accident: హైవేపై బీభత్సం.. బస్సును ఢీకొట్టిన ట్రక్కు.. ఏడుగురు దుర్మరణం..

MP Road Accident: హైవేపై బీభత్సం.. బస్సును ఢీకొట్టిన ట్రక్కు.. ఏడుగురు దుర్మరణం..

Madhya Pradesh road accident: మధ్యప్రదేశ్‌లో ఓ జాతీయ రహదారి రక్తమోడింది. భిండ్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సు, ట్రక్కు ఢీకొని ఏడుగురు మరణించారు. మరో 15 మందికి గాయాలయ్యాయి. మృతుల్లో ఒక మహిళ ఉన్నారు.

Top Stories