Pics | కేరళలో భారీ వర్షాలు...కొండ చరియలు విరిగిపడి 15 మంది సజీవ సమాధి
Pics | కేరళలో భారీ వర్షాలు...కొండ చరియలు విరిగిపడి 15 మంది సజీవ సమాధి
భారీ వర్షాలతో కేరళలోని ఇడుక్కి జిల్లా రాజమలలో కొండ చరియలు విరిగిపడి 15 మంది దుర్మరణం చెందగా..పలువురు గల్లంతయ్యారు. ఘటనా స్థలి వద్ద రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు.
కేరళలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలకు ఇడుక్కి జిల్లాలోని రాజమల వద్ద కొండచరియలు విరిగిపడి దాదాపు 30 ఇళ్లకు పైగా నేటమట్టమయ్యాయి. శిథిలాల కింద చిక్కుకుని 15 మంది సజీవ సమాధి అయ్యారు.
2/ 16
ఈ ఇళ్లలో 80 మందికి పైగా నివసిస్తున్నారు. శిథిలాల కింది నుంచి 15 మృతదేహాలను వెలికితీశారు. మరో 12 మందిని ఆస్పత్రికి తరలించి చికిత్స కల్పిస్తున్నారు.
3/ 16
ఈ ప్రమాదంలో 50 మందికి పైగా గల్లంతైనట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. ఎన్డీఆర్ఎఫ్ దళాలు ఘటనా స్థలికి చేరుకుని రిస్క్యూ ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి.
4/ 16
ఈ ఘటన పట్ల దిగ్భ్రాంతి వ్యక్తంచేసిన కేరళ సీఎం పినరయి విజయన్...సహాయ కార్యక్రమాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఎన్డీఆర్ఎఫ్ దళాలు సహాయక చర్యల్లో పాలుపంచుకుంటున్నట్లు తెలిపారు.
5/ 16
మృతుల కుటుంబాలకు తలా రూ.5 లక్షల పరిహారం ప్రకటించారు కేరళ సీఎం పినరయి విజయన్
6/ 16
అటు ప్రధాని నరేంద్ర మోదీ సైతం ఈ దుర్ఘటన పట్ల దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. మృతుల కుటుంబాలకు తలా రూ.2 లక్షల ఎక్స్గ్రేషియా, క్షతగాత్రులకు రూ.50 వేల పరిహారం ప్రకటించారు.
7/ 16
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ...పార్టీ కార్యకర్తలు సహాయక చర్యల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపారు.
8/ 16
కేరళలో కొండ చరియలు విరిగిపడి నేలమట్టమైన గుడిసెలు...
9/ 16
కేరళలో కొండ చరియలు విరిగిపడి నేలమట్టమైన గుడిసెలు...
10/ 16
కేరళలో కొండ చరియలు విరిగిపడి నేలమట్టమైన గుడిసెలు...
11/ 16
కేరళలో కొండ చరియలు విరిగిపడి నేలమట్టమైన గుడిసెలు...
12/ 16
కేరళలో కొండ చరియలు విరిగిపడి నేలమట్టమైన గుడిసెలు...
13/ 16
కేరళలో కొండ చరియలు విరిగిపడి నేలమట్టమైన గుడిసెలు...
14/ 16
కేరళలో కొండ చరియలు విరిగిపడి నేలమట్టమైన గుడిసెలు...
15/ 16
కేరళలో కొండ చరియలు విరిగిపడి నేలమట్టమైన గుడిసెలు...
16/ 16
కేరళలో కొండ చరియలు విరిగిపడి నేలమట్టమైన గుడిసెలు...