హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » ఇండియా న్యూస్ »

ఇద్దరు టెర్రరిస్టులు హతం...భారత్‌లో చొరబాటుకు మరో 300 మంది పాక్ ఉగ్రవాదులు సిద్ధం

ఇద్దరు టెర్రరిస్టులు హతం...భారత్‌లో చొరబాటుకు మరో 300 మంది పాక్ ఉగ్రవాదులు సిద్ధం

జమ్ముకశ్మీర్‌లోని నౌగమ్ సెక్టార్‌లోని కుప్వారాలో నియంత్రణ రేఖను దాటి భారత్‌లోకి చొరబడేందుకు ప్రయత్నించిన ఇద్దరు ఉగ్రవాదులను భారత సేనలు శనివారం మట్టుబెట్టాయి. నియంత్రణ రేఖ వెంబడి ఉన్న ఫెన్సింగ్‌ను తొలగించి కశ్మీర్‌లోకి ప్రవేశిస్తుండగా భారత జవాన్లు మెరుపుదాడిలో వారిని మట్టుబెట్టారు.

Top Stories