హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » ఇండియా న్యూస్ »

Navratri: అమ్మవారిని దర్శించుకోవడానికి పులులు వస్తాయి! సంతానభాగ్యం కూడా ! ఎక్కడో తెలుసా..?

Navratri: అమ్మవారిని దర్శించుకోవడానికి పులులు వస్తాయి! సంతానభాగ్యం కూడా ! ఎక్కడో తెలుసా..?

హిందువుల కొత్త సంవత్సరం అయిన ఉగాది చైత్ర నవరాత్రుల నుండి ప్రారంభమవుతుంది. ప్రతి సంవత్సరం నాలుగు నవరాత్రులు ఉంటాయి. ఇందులో రెండు నవరాత్రులు మాత్రమే చాలా ప్రత్యేకమైనవి. ఈ నవరాత్రులను చాలా పవిత్రమైనవిగా భావిస్తారు. ఈ నవరాత్రుల్లో దుర్గాదేవిని పూజించడం వల్ల మీకు కుటుంబంలో ఆనందం ఉంటుంది. ఈ ఫెస్టివల్ రోజునే దుర్గాదేవి మహిషాసురుడు అనే రాక్షసుడిని వధించినట్లు తెలుస్తోంది.

Top Stories