హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » ఇండియా న్యూస్ »

రైతులకు కేంద్రం శుభవార్త.. ఎరువుల సబ్సిడీ భారీగా పెంపు.. ధర ఎంత తగ్గుతుందంటే..

రైతులకు కేంద్రం శుభవార్త.. ఎరువుల సబ్సిడీ భారీగా పెంపు.. ధర ఎంత తగ్గుతుందంటే..

వర్షాకాలం ముందు రైతన్నలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పెరిగిన ఎరువుల ధరలతో ఇబ్బందులు పడుతున్న అన్నదాతలపై పెద్ద భారమే తగ్గించింది. ఎరువుల ధరలు పెరుగుతున్న నేపథ్యంలో సబ్సిడీని భారీగా పెంచి ఊరట కలిగించింది.

Top Stories