హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » ఇండియా న్యూస్ »

నీళ్ల కోసం ఏడవాలి.. నీళ్లలోనే చావాలి -Chennai కార్పొరేషన్ తీరుపై హైకోర్టు ఆగ్రహం -Tamil Nadu Rains

నీళ్ల కోసం ఏడవాలి.. నీళ్లలోనే చావాలి -Chennai కార్పొరేషన్ తీరుపై హైకోర్టు ఆగ్రహం -Tamil Nadu Rains

భారీ వర్షాలకు తమిళనాడు అతలాకుతలం అవుతున్నది. రాజధాని చెన్నై నగరంలో చాలా ప్రాంతాలు నీట మునిగాయి. జనజీవనం దాదాపుగా స్తంభించిపోయింది. ఈ దుస్థితిపై చెన్నై కార్పొరేషన్ ను ఉద్దేశించి మద్రాస్ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది..

Top Stories