తొలి రెండు దశల్లో పోటీ NDA, కాంగ్రెస్ నేతృత్వంలోని మహాఘట్బంధన్ మధ్య కనిపించగా... మూడో దశలో చిరాగ్ పాశ్వాన్ పార్టీ LJP కూడా పోటీ ఇస్తోంది. NDA, మహాఘట్బంధన్, LJPలతోపాటూ... ఉపేంద్ర కుష్వాహా RLSP, అసదుద్దీన్ మజ్లిస్ పార్టీ (MIM), మాయావతి BSP, రాజీవ్ రంజన్ జన్ అధికార్ పార్టీలు బరిలో ఉన్నాయి. మూడో దశ పోలింగ్లో మెజార్టీ ఓటర్లు యాదవ కులానికి చెందిన వారున్నారు. (credit - twitter - ANI)