కెంపేగౌడ టెర్మినల్-2 లో ప్రయాణికుల నిర్వహణ సామర్ద్యం ప్రస్తుత సంవత్సరానికి 2.5కోట్ల నుంచి 5-6కోట్ల వరకు పెరుగుతుందని అంచనా వేశారు. ప్రధాని మోదీ కర్నాటక పర్యటనలో భాగంగా శుక్రవారం ఉదయం 9.45గంటలకు బెంగుళూరులోని విధాన సౌధలో సెయింట్ పోయెట్ శ్రీకనకదాసు, మహర్షి వాల్మీ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పిస్తారు. (Photo:Instagram)