ఎక్కువమంది చదివినవి

మరింత చదవండి
హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » ఇండియా న్యూస్ »

Bangalore: ఆ మహానగరాల్లో ఈసండే నో మటన్, నో చికెన్..ఎందుకంటే

Bangalore: ఆ మహానగరాల్లో ఈసండే నో మటన్, నో చికెన్..ఎందుకంటే

Bangalore:ఆదివారం నవమి రావడంతో బెంగుళూరులో మాంసం విక్రయాలు నిషేధించారు. మాంసం విక్రయించే షాపులే కాదు కభేళాలను సైతం మూసివేయాలని బృహత్‌ బెంగుళూరు మహానగర పాలికే ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే దక్షిణ ఢిల్లీలో కూడా ఈనెల 11వ తేది వరకు మాంసం విక్రయం నిషేధం అమల్లో ఉంది.

Top Stories