SIIMA Awards : సౌత్ ఇంటర్ననేషల్ ఇండియన్ మూవీ అవార్డ్స్ (SIIMA)లో భాగంగా 2020లో విడుదలైన సినిమాలకు గాను అవార్డులను ప్రకటించారు. ఈ వేడుకలో 2020గాను త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా పూజా హెగ్డే కథానాయికగా నటించిన ‘అల వైకుంఠపురములో’ సినిమా పలు అవార్డులను గెలుచుకొని సత్తా చాటింది. (Twitter/Photo)
సైమా అవార్డ్స్ ఫంక్షన్లో ఖుష్బూ, రాధిక శరత్ కుమార్. సౌత్ ఇంటర్ననేషల్ ఇండియన్ మూవీ అవార్డ్స్ (SIIMA)లో భాగంగా 2020లో విడుదలైన సినిమాలకు గాను అవార్డులను ప్రకటించారు. ఈ వేడుకలో 2020గాను త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా పూజా హెగ్డే కథానాయికగా నటించిన ‘అల వైకుంఠపురములో’ సినిమా పలు అవార్డులను గెలుచుకొని సత్తా చాటింది. (Twitter/Photo)