అది అలా ఉంటే సంయుక్తా మీనన్ ప్రస్తుతం తెలుగులో సాయి ధరమ్ తేజ్తో ఓ సినిమాను చేస్తోన్న సంగతి తెలిసిందే. విరూపాక్ష పేరుతో వస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 21న విడుదలకానుంది. అయితే నిన్న ఉగాది సందర్భంగా విరూపాక్ష టీమ్ సాయి ధరమ్ తేజ్కు సంబంధించిన ఓ పోస్టర్ను విడుదల చేస్తూ.. ఉగాది శుభాకాంక్షలు తెలియజేసింది. కానీ హీరోయిన్ సంయుక్తా కు సంబంధించిన ఎటువంటీ పోస్టర్ను విడుదల చేయకపోవడంతో ఆమె కాస్తా సీరియస్ అయ్యింది. దీనికి సంబంధించి సయుంక్తా తన సోషల్ మీడియాలో రాస్తూ..
సంయుక్తా మీనన్ విషయానికి వస్తే.. సౌత్లో మరే ఇండస్ట్రీకి సాధ్యం కాని విధంగా కేరళ నుంచి చాలా మంది హీరోయిన్లు దిగుమతి అవుతుంటారు. అందులోంచి వచ్చిన కేరళ కుట్టి సంయుక్త మీనన్ (Samyuktha Menon). మలయాళం, తమిళంతో పాటు కన్నడలోనూ నటించి గుర్తింపు తెచ్చుకున్న ఈ భామ.. తెలుగులో మొదట పవన్ కళ్యాణ్, రానా హీరోలుగా నటించిన ‘భీమ్లా నాయక్’ లో రానా దగ్గుబాటికి జోడిగా నటించింది. Photo : Twitter
ఇక ఈ భామ నటించిన బింబిసార’ మూవీ కళ్యాణ్ రామ్ కెరీర్లోనే అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా నిలిచింది. ఈ సినిమా మూడు రోజుల్లో బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకుంది. ఈ సినిమాలో ఈమె పాత్రకు అంతగా స్కోప్ లేకున్నా.. ఈమె నటిస్తే హిట్ అన్న సెంటిమెంట్తో వరుసగా తెలుగు నిర్మాతలు, హీరోలు ఈమెను తమ సినిమాలో తీసుకుంటారా అనేది చూడాలి. Photo : Twitter
మలయాళం నుంచి వచ్చే హీరోయిన్లు చాలా త్వరగా క్రేజ్ తెచ్చుకుంటారు. సాధారణంగానే కేరళ అమ్మాయిలు అంటే మన దర్శక నిర్మాతలు కూడా త్వరగానే అవకాశాలు ఇస్తుంటారు. సౌత్లో మరే ఇండస్ట్రీకి సాధ్యం కాని విధంగా కేరళ నుంచి చాలా మంది హీరోయిన్లు దిగుమతి అవుతుంటారు. అందులోంచి వచ్చిన కేరళ కుట్టి సంయుక్త మీనన్. (Twitter/Photo)
ఇక 2022 ఆగష్టు 5న నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన ‘బింబిసార’ మూవీతో లక్కీ స్టార్గా టాలీవుడ్లో గుర్తింపు తెచ్చుకుంది. ఇక బింబిసార మూవీ సోషియో ఫాంటసీ టైమ్ ట్రావెల్ నేపథ్యంలో తెరకెక్కి బ్లాక్ బస్టర్ హిట్టైయింది. ఈ సినిమాతో హీరోయిన్గా సంయుక్తా మీనన్ కెరీర్ పరుగులు పెడుతోంది. (Instagram/Photo)