Republic Day 2023 : భారత దేశానికి రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజు. దేశ సర్వసత్తాక సార్వభౌమత్వ దేశంగా మారిన రోజు. ఈ రోజు మనందరం 74వ గణతంత్య్ర దినోత్సవం జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా జాతీయ పతాకన్ని ఎర్రకోటపై మన దేశ రాష్ట్రపతి ఎగరవేయడం ఆనవాయితీ వస్తోంది. జై జవాన్ జై కిసాన్ అని మన రెండో దేశ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి నినాదం ఇచ్చారు. ఆ స్పూర్తితో తెలుగు తెరపై అపుడుపుడు హీరోలు రియల్ హీరోలైన సైనికుడి పాత్రలో తెరపై కనిపించి అలరించారు. (ప్రతీకాత్మక చిత్రం)