Rashmika Mandanna | రష్మిక మందన్న గురించి కొత్తగా పరిచయాలు అక్కర్లేదు. రష్మిక మందన్న.. కన్నడ అందం ఇపుడు తెలుగుతో పాటు ప్యాన్ ఇండియా లెవల్లో సత్తా చాటుతోంది. అంతేకాదు 2020లో నేషనల్ క్రష్గా ఎంపికైంది. ఇక సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన ‘పుష్ప’ సినిమాలో శ్రీవల్లిగా అదరగొట్టింది. రీసెంట్గా ఓ ఇంగ్లీష్ మ్యాగజైన్ కవర్ పేజీ పై రెచ్చిపోయింది. దానికి సంబంధించిన ఫోటోలు నెటింట వైరల్ అవుతున్నాయి. (Instagram/Photo)
రష్మిక రీసెంట్గా ’సీతారామం’ చిత్రంలో పాకిస్థాన్ యువతి పాత్రలో నటించింది. ఇక ఆమె నటించిన తొలి హిందీ సినిమా ‘గుడ్ బై’ ఇటీవల విడుదలై బాక్సాఫీస్ దగ్గర అట్టర్ ఫ్లాప్ అయింది. ఇక అది అలా ఉంటే మాల్దీవ్స్లో రష్మిక అక్కడి అందాలను ఎంజాయ్ చేస్తూ కొన్ని పిక్స్ పంచుకుంది.. అంతేకాదు తన అందచందాలతో కేక పెట్టిస్తున్నారు. ఇక దీనికి సంబంధించిన కొన్ని పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి
ఇక అది అలా ఉంటే అతికొద్ది సమయంలోనే స్టార్ హీరోయిన్గా మారిపోయింది కన్నడ అందం రష్మిక మందన్న. ఈ భామ హిందీలో మరో అవకాశం దక్కించుకుందని అనేక రూమర్లు చక్కర్లు కొట్టిన విషయం తెలిసిందే. అయితే ఆ రూమర్ నిజమే అని స్పష్టం చేసింది రష్మిక. ఈ కూర్గ్ అందం హిందీ యంగ్ హీరో టైగర్ ష్రాఫ్ కలిసి ఓ సినిమాలో నటిస్తున్నట్లు టాక్ రాగా.. అది సినిమా కాదనీ.. ఒక యాడ్లో కలిసి నటించారని తెలుస్తోంది. Photo : Instagram
ఇక రష్మిక మందన్న తెలుగుతో పాటు తమిళ చిత్రాల్లో అదరగొడుతోన్న సంగతి తెలిసిందే. అంతేకాదు రష్మిక హిందీ సినిమాల్లో కూడా బిజీ అవుతోంది. ప్రస్తుతం రష్మిక చేతిలో మిషన్ మజ్ను, గుడ్ బై, యానిమల్ సినిమాలు ఉండగా అందులో ‘గుడ్ బై’ సినిమా ఈ నెల 7న విడుదలైంది. ఇక రష్మిక తెలుగులో పుష్ప 2లో నటిస్తుంది. ఈ సినిమాతో పాటు వంశీ పైడిపల్లి, విజయ్ తలపతి కాంబినేషన్లో వస్తున్న వారసుడులో నటిస్తుంది. వీటితో పాటు రష్మిక ఎన్టీఆర్, కొరటాల శివ సినిమాలోను అవకాశం దక్కించుకుంది. Photo : Instagram
రష్మిక మందన్న కర్ణాటకలో కొడగు జిల్లాలోని విరాజ్పేట్లో ఏప్రిల్ 5, 1996లో జన్మించారు. రష్మిక కూర్గ్ పబ్లిక్ స్కూల్లో చదువుకున్నారు. ఆ తర్వాత రష్మిక M. S. రామయ్య కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్, సైన్స్ & కామర్స్ నుండి సైకాలజీ, జర్నలిజం, ఆంగ్ల సాహిత్యంలో బ్యాచిలర్ డిగ్రీని పొందారు. రష్మిక మందన్న బెంగళూరు టైమ్స్ 25 మోస్ట్ డిసైరెబుల్ ఉమెన్ ఫర్ 2014 జాబితాలో చోటు సంపాదించి అదరగొట్టారు. Photo : Instagram
రష్మిక మందన్న..'గీత గోవిందం' సినిమాతో తెలుగువారికి చాలా దగ్గరైంది. ఆ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో.. తెలుగులో విజయ్తో మరోసారి 'డియర్ కామ్రెడ్' సినిమాలో అదరగొట్టిన సంగతి తెలిసిందే. రష్మిక, మహేష్ బాబు, అనిల్ రావిపూడి కాంబినేషన్లో వచ్చిన 'సరిలేరు నీకెవ్వరు' నటించి స్టార్ హీరోయిన్గా ఎదిగింది. Photo : Instagram
కన్నడలో ఆమె పునీత్ రాజ్కుమార్ సరసన అంజని పుత్ర, గణేశ్ సరసన ఛమక్ అనే సినిమాల్లో నటించింది. ఇక తెలుగులో యువ నాగ శౌర్యతో కలసి నటించిన ఛలో ఆమె తొలి తెలుగు సినిమా. ఈ సినిమా తర్వాత వరుసగా సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. అందులో భాగంగా విజయ్ దేవరకొండతో పాటు మహేష్ బాబు, నితిన్, అల్లు అర్జున్ లాంటీ స్టార్స్తో సినిమాల్లో నటిస్తూ అదరగొడుతోంది ఈ కూర్గ్ అందం. Photo : Twitter
పుష్ప సినిమాతో ప్యాన్ ఇండియా లెవల్లో అలరించారు రష్మిక మందన్న. ఈ సినిమాలో అల్లు అర్జున్ హీరోగా చేశారు. సుకుమార్ దర్శకుడు. ఈ సినిమా 2021 డిసెంబర్ 17న ప్రపంచవ్యాప్తంగా విడుదలై బంపర్ హిట్ అయ్యింది. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించారు. పుష్ప తెలుగు, హిందీ. తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. Photo : Twitter
ప్రస్తుతం రష్మిక చేతిలో బోలెడన్ని ఆఫర్స్ అవి కూడా ప్యాన్ ఇండియా లెవల్లో వివిధ భాషల నుంచి ఈ అమ్మడికి వస్తున్నాయి. మరోవైపు ఈమె ఎక్కడ కనపడ్డ మీడియా కూడా రష్మికను పలు ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. ప్రస్తుతం ఈ అమ్మడి చేతిలో బోలెడు ఆఫర్స్ ఉన్నాయి. వచ్చిన వాటిలో ఆచితూచి సినిమాలను సెలెక్ట్ చేసుకుంటోంది. (Instagram/Photo)Photo : Twitter
ఆడవాళ్లు మీకు జోహర్లు ప్రమోషన్లో భాగంగా వచ్చే జన్మలో తాను మగ పిల్లాడిలా పుట్టాలంటూ చెప్పి అందిరికీ ఒకింత షాక్ ఇచ్చింది. రష్మిక మందన్న ఎవరి దగ్గర మనం రక్షణగా కంఫర్ట్గా.. ఉంటామో.. ఎవరి దగ్గర మన భావాలను పంచుకుంటామో.. అలాంటి వాడే తనకు భర్తగా కావాలని చెప్పుకొచ్చింది. మొత్తంగా రష్మిక కోరికలు అందరూ ముక్కున వేలుస్తున్నారు. ఇక ఈ బామ ‘నటించిన ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ ప్రేక్షకులను మెప్పించడంలో విఫలమైంది. Photo : Twitter