హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Ramya Raghupathi: కృష్ణ పరువు పోతుందని ఆ విషయం దాచా.. నరేష్ మూడో భార్య సంచలన ఆరోపణలు

Ramya Raghupathi: కృష్ణ పరువు పోతుందని ఆ విషయం దాచా.. నరేష్ మూడో భార్య సంచలన ఆరోపణలు

Ramya Raghupathi: తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సంచలన విషయాలు వెల్లడించింది నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి. నరేష్ చేసిన పనులు ఇవీ అంటూ పలు సీక్రెట్స్ బయటపెట్టింది. దీంతో ఈ ఇష్యూ టాలీవుడ్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

Top Stories