అది అలా ఉంటే రకుల్ ప్రీత్ సింగ్ పరిస్థితి ఏం బాగాలేదని అంటున్నారు. ప్రస్తుతం అవకాశాల్లేక ఆమె సతమతమవుతున్నారని తెలుస్తోంది. దీంతో రెమ్యూనరేషన్ ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. విషయం ఏమంటే.. రకుల్ రెమ్యూనరేషన్ విషయంలో కాస్తా సడలింపు ఇచ్చారట. ఒక్కసారిగా కాకుండా.. రోజురోజుకు.. అంటే డైలీ పేమెంట్స్ విధానంలోకి వచ్చారట. Photo : Instagram
ఒకప్పుడు హీరోయిన్గా నటించడానికి ఆమె ఒక్కో సినిమాకు కోటి 50 లక్షల వరకు అందుకున్నారట. కాగా ప్రస్తుతం డైలీ పేమెంట్స్ విధానంలో భాగంగా.. రోజుకు మూడు లక్షలు వరకు తీసుకుంటున్నారట రకుల్.. అయితే ఈ విషయంలో అధికారిక సమాచారం తెలియాల్సి ఉంది. ఇక రకుల్ ప్రస్తుతం తెలుగులో ఎలాంటీ సినిమాలు చేయడం లేదు. Photo : Instagram
రకుల్ ప్రీత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగుతో పాటు అటు హిందీలోను తన సత్తాను చాటుతున్నారు. అందులో భాగంగా అక్కడ పలుచిత్రాల్లో హీరోయిన్గా నటిస్తున్నారు. ఆమె తాజాగా అక్కడ అజయ్ దేవగన్, సిద్ధార్థ్ మల్హోత్రా ప్రధాన పాత్రలో వచ్చిన థాంక్ గాడ్లో నటించారు. ఈ సినిమా ఆ మధ్య విడుదలై పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. Photo : Instagram
ఇక వీటితో పాటు ఓ తమిళ సినిమా, మరో హిందీ సినిమాలో నటిస్తున్నారు. రకుల్ నటించిన మరో లేటెస్ట్ సినిమా రన్ వే 34. ఈ సినిమా తాజాగా విడుదలై పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఇక అది అలా ఉంటే రకుల్ తాజాగా తన సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశారు. ఆ పోస్ట్లో ఆమె స్విమ్మింగ్ పూల్ పక్కన నిల్చోన్న ఓ ఫోటోను పంచుకున్నారు. Photo : Instagram
దీంతో రకుల్ ప్రీత్సింగ్ పాత్రల ఎంపికలో ఆచితూచి అడుగులు వేస్తుంది. ఇక ఇటీవల టాలీవుడ్ డ్రగ్ కేసులో రకుల్ను అధికారులు ప్రశ్నించిన సంగతి తెలిసిందే. అది అలా ఉంటే రకుల్ ఓ వైపు తెలుగులో నటిస్తూనే హిందీలో కూడా అప్పుడప్పుడు మెరుస్తోంది. రకుల్ ఇటీవల తెలుగులో విడుదలైన కొండపొలం సినిమాలో నటించింది. Photo : Instagram .
క్రిష్ ఈ సినిమాను కేవలం 40 రోజుల్లోనే షూటింగ్ కంప్లీట్ చేశారట. ఈ చిత్రాన్ని వికారాబాద్ ఫారెస్ట్లో ఎక్కువు శాతం చిత్రీకరించారు. ప్రముఖ రచయిత సున్నపురెడ్డి వెంకట్రామి రెడ్డి రాసిన పాపులర్ నవల కొండపోలం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. ఇక వైష్ణవ్ తేజ్ విషయానికి వస్తే.. ఉప్పెనతో ఎంట్రీ ఇచ్చిన వైష్ణవ్ తేజ్ భారీ హిట్ను అందుకున్నారు. బి టెక్ చేసిన ఓ కుర్రాడు.. Photo : Instagram
ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ డిగ్లామర్ పాత్రలో కనిపించారు. ఈ సినిమాలో ఆమె ఓబులమ్మ అనే పాత్రను చేసింది. క్రిష్ విషయానికి వస్తే ఆయన ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లు అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా ఇప్పటికే కొంత భాగం షూటింగ్ను పూర్తి చేసుకుంది. ఆ మధ్య విడుదలైన ఫస్ట్ గ్లిమ్స్కు కూడా మంచి రెస్పాన్స్ను దక్కించుకుంది. Photo : Instagram
ఈ రెండు సినిమాల తర్వాత వైష్ణవ్ గిరీషయ్య అనే కొత్త దర్శకుడు దర్శకత్వంలో చేస్తున్న సినిమాకు ‘రంగ రంగ వైభవంగా’ అనే టైటిల్ పెట్టడమే కాదు. టీజర్ను విడుదల చేసారు. ఈ సినిమాలో వైష్ణవ్ తేజ్ సరసన కేతిక శర్మ కథానాయికగా నటిస్తోంది. మూడో సినిమా కోసం గ్యాప్ తీసుకొని తమిళ దర్శకుడితో ‘రంగ రంగ వైభవంగా’ సినిమా చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ కానీకొచ్చింది. Photo : Instagram
రొమాంటిక్ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న అందాల భామ కేతిక శర్మ ఇందులో వైష్ణవ్ తేజ్తో రొమాన్స్ చేయబోతుంది. తాజాగా విడుదలైన టైటిల్ టీజర్ కూడా చాలా రొమాంటిక్గా ఉంది. బటర్ ఫ్లై కిస్ కావాలా అంటూ హీరో హీరోయిన్ల మధ్య మంచి రొమాంటిక్ టీజర్ కట్ చేసారు దర్శక నిర్మాతలు. ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. తాజాగా హీరో, హీరోయిన్లకు సంబంధించిన లుక్స్ను విడుదల చేసారు. Photo : Instagram