అయితే తాజాగా తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లిన రాశీఖన్నాకు ఈ విషయం తెలుసో తెలియదో మరి.. ఆమె మాత్రం పూలు పెట్టుకొని తిరుమల మాఢ వీధుల్లో కనిపించింది. దీంతో ఆమె ఫోటోలు చూసిన ఓ నెటిజన్ తిరుమలలో పూలు పెట్టుకోరాదు అనే నిబంధన ఉంది కదా అంటూ ప్రశ్నించారు. దీంతో ఇప్పుడు రాశీ ఖన్న తిరుమల పర్యటన కాస్త కలకలం రేపుతోంది.