Preity Zinta | ప్రీతి జింతా మణిరత్నం దర్శకత్వంలో షారుఖ్ ఖాన్ హీరోగా తెరకెక్కిన ‘దిల్ సే’ సినిమాతో పరిచయమైంది. ఈమె తెలుగులో వెంకటేష్ హీరోగా జయంత్ సి పరాన్జీ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ప్రేమంటే ఇదేరా’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ఈమె మహేష్ బాబు హీరోగా నటించిన తొలి చిత్రం ‘రాజ కుమారుడు’ సినిమాలో కథానాయికగా నటించింది. ఆ తర్వాత తెలుగు సినిమాలకు దూరంగా ఉంది. ఇక బాలీవుడ్లో ఈమె అగ్ర కథానాయికగా దాదాపు దశాబ్దానికి పైగా నటించింది. (Instagram/Photo)
2016లో ఈ సొట్టబుగ్గల సుందరి అమెరికాకు చెందిన ప్రముఖ బిజినెస్ మ్యాన్ జీన్ గుడెనఫ్ను రహస్య వివాహాం చేసుకుంది. వీళ్లు అమెరికాలోని లాస్ ఏంజెల్స్లో సెటిలయ్యారు. ప్రీతి జింతా అద్దె గర్భం (సరోగసి) పద్ధతిలో ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని ప్రీతి జింతా తన ఇన్స్టాగ్రామ్ వేదికగా వెల్లడించిన విషయం తెలిసిందే కదా. (Instagram/Photo)
ప్రీతి జింతా మణిరత్నం దర్శకత్వంలో షారుఖ్ ఖాన్ హీరోగా తెరకెక్కిన ‘దిల్ సే’ సినిమాతో పరిచయమైంది. ఈమె తెలుగులో వెంకటేష్ హీరోగా జయంత్ సి పరాన్జీ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ప్రేమంటే ఇదేరా’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ఈమె మహేష్ బాబు హీరోగా నటించిన తొలి చిత్రం ‘రాజ కుమారుడు’ సినిమాలో కథానాయికగా నటించింది. ఆ తర్వాత తెలుగు సినిమాలకు దూరంగా ఉంది. ఇక బాలీవుడ్లో ఈమె అగ్ర కథానాయికగా దాదాపు దశాబ్దానికి పైగా నటించింది. (Twitter/Photo)