గ్లామర్ లుక్, మంచి నటనతో టాలీవుడ్ టు బాలీవుడ్ వరకు పేరు తెచ్చుకున్న హీరోయిన్ పూజా హెగ్డే. సౌత్ స్టార్ హీరోయిన్లలో ఒకరుగా పూజా ఎదిగింది. అయితే వరుసగా ఇప్పుడు పూజా చేస్తున్న సినిమాలు ప్లాప్ అవుతున్నాయి. దీంతో ఆమెపై నెటిజన్లు భయంకరంగా ట్రోలింగ్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఆచార్య,రాధే శ్యామ్,బీస్ సినిమా ప్లాప్ల విషయంలో కీలక వ్యాఖ్యలు చేసింది పూజా. అంతేకాదు తనను ఐరెన్ లెగ్ అంటూ ట్రోల్ చేస్తున్న వారికి కూడా గట్టిగా సమాధానం ఇచ్చింది.
పూజా హెగ్డే.. టాలీవుడ్ టు బాలీవుడ్ ప్రేక్షకులకు ఈ పేరు పరిచయం చేయాల్సిన పనిలేదు. వరుస సినిమాలతో పూజ బిజీగా ఉంది.
2/ 10
అయితే పూజాపై గత కొన్నిరోజులుగా చాలామంది నెటిజన్లు ట్రోలింగ్ చేస్తున్నారు. దీంతో ఈ విషయంపై పూజా చాలా సీరియస్గా ఉన్నట్లు సమాచారం.
3/ 10
పూజను ఐరెన్ లెగ్ అంటూ పలువురు నెటిజన్లు కామెంట్లు చేశారు. దీంతో రీసెంట్ గా పూజా హగ్డే తన యాక్టింగ్ లైన్ అప్ ఫెయిల్యూర్ అని, ట్రాలీలని విమర్శించిన వారికి పూజా క్లాస్ తీసుకుంది.
4/ 10
ఇటీవల, పూజా నటించిన కొన్ని చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి. దీంతో ఆమె ఐరెన్ లెగ్ అంటూ.. ఆమెను పెట్టుకుంటే ఆ సినిమా ఫ్లాప్ అవుతుంది .. పూజ హెగ్డే ఐరెనెలెగ్ హీరోయిన్ అంటూ విమర్శలు గుప్పించారు.
5/ 10
అయితే ఈ విమర్శలపై గత కొన్నిరోజులుగా సైలెన్స్గా ఉన్న పూజా మౌనం వీడింది. వీటిపై మౌనం వీడి స్పందించింది. ఓటమి మరియు ఉల్లాసం జీవితంలో ఒక భాగం. నేను 6 సినిమాలు బ్యాక్ టు బ్యాక్ హిట్ చేసాను. దీనికి నేను సంతోషిస్తున్నాను. అంటూ గట్టిగా సమాధానం ఇచ్చింది.
6/ 10
ఓటమి, గెలుపు నాకు సమానం. ఫలితం ఏది వచ్చిన ఆమోద యోగ్యం. రాధే శ్యామ్, బీస్ట్, ఆచార్య నటించే అవకాశం రావడంతో సినిమాలు చేసేందుకు అంగీకరించానంది పూజ.
7/ 10
మా నటన చూసి తదుపరి సినిమాలే తీయండి. ఎండ్ ఆఫ్ ద డే మేము ప్రేక్షకుల ముఖాల్లో నవ్వడం చూడటమే మా కర్తవ్యం’ అని పరోక్షంగా వ్యాఖ్యానించారు.
8/ 10
రాధే శ్యామ్, మృగం మరియు ఆచార్య ఓటమికి పూజ హెగ్డేనే కారణమని కొందరు ఆమెపై ట్రోలింగ్ చేశారు. వాటిపై ఆమె ఇప్పటివరకు మౌనం వహించారు.
9/ 10
అయితే 'మహర్షి'లో మహేష్ బాబుతో కలిసి నటించిన పూజ, అల్లు అర్జున్ 'అల వైకుంఠపురంలో'లో కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ రెండు సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి.
10/ 10
వరస హిట్ సినిమా ఇచ్చిన సినిమాలు పరాజయం పాలవుతున్నాయి. అయితే త్వరలోనే విజయం వస్తుందని నమ్మకం ఉన్న పూజా మాత్రం ఓటమి మామూలే అని చెప్పింది.