ప్రభాస్ తో సాహో తర్వాత పవన్ కళ్యాణ్తో సుజీత్ టై అప్ కావడం ఆసక్తికరంగా మారింది. వీలైనంత త్వరగా ఈ OG మూవీ షూటింగ్ పూర్తి చేసి.. ఇదే ఏడాది చివర్లో సినిమాను ప్రేక్షకుల ముందుంచాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. ఈ సినిమాలో ప్రముఖ నటీనటులు, సాంకేతిక నిపుణులు ఉంటారని ఇప్పటికే ప్రొడక్షన్ హౌస్ చెప్పేసింది.