తండ్రి నందమూరి తారక రామారావుతో తనయడు నందమూరి బాలకృష్ణ కాంబినేషన్లో వచ్చిన ఆరో చిత్రం ‘శ్రీ మద్విరాట పర్వము’. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర పర్వాలేదనిపించింది. ఈ చిత్రంలో ఎన్టీఆర్ శ్రీకృష్ణ,అర్జున, దుర్యోధన, కీచకుడు,బృహన్నలగా ఐదు పాత్రలు పోషించారు. మరోవైపు బాలయ్య ఈ చిత్రంలో మరోసారి అభిమన్యుడు పాత్రలో నటించడం విశేషం. (Youtube/Photo)