’మసూద’ చిత్రాన్ని ఎస్విసి బ్యానర్ ద్వారా తెలుగు రాష్ట్రాలలో ప్రముఖ నిర్మాత దిల్ రాజు విడుదల చేశారు. మసూద చిత్ర విషయానికొస్తే.. ఈ మధ్యకాలంలో వచ్చిన రెగ్యులర్ హార్రర్ చిత్రాల్లో కాకుండా డిఫరెంట్ కాన్సెప్ట్తో కొత్ద దర్శకుడు సాయి కిరణ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించడంతో ప్రేక్షకులు ఈ చిత్రానికి కనెక్ట్ అయ్యారు.