ఈ రోజు మనందరం 75వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఈ రోజు మనకు స్వాతంత్య్రం సిద్ధించింది. ఈ సందర్భంగా జాతీయ పతాకన్ని ఎగరవేయడం ఆనవాయితీ వస్తోంది. జై జవాన్ జై కిసాన్ అని మన రెండో దేశ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి నినాదం ఇచ్చారు. ఆ స్పూర్తితో తెలుగు తెరపై అపుడుపుడు హీరోలు రియల్ హీరోలైన సైనికుడి పాత్రలో తెరపై కనిపించి అలరించారు. (Twitter/Photo)