IFFI (International Film Festival Of India) : మన దేశంలో ప్రతి యేడాది ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా అంటూ మన దేశం తరుపున అత్యుత్తమ చిత్రాలతో పాటు అంతర్జాతీయ చిత్రాలను ప్రదర్శించడం గత 50 యేళ్లకు పైగా కొనసాగుతూ వస్తోంది. ఈ యేడాది ఈ ఫిల్మ్ ఫెస్టివల్లో అఖండ, ఆర్ఆర్ఆర్, బండి, మేజర్, కుదిరామ్ బోస్ వంటి ఐదు తెలుగు చిత్రాలు ప్రదర్శితమవుతున్నట్టు అదికారికంగా ప్రకటించారు. ఇక అఖండ మూవీని ఈ నెల 24 (గురు వారం) మరికొన్ని గంటల్లో ప్రదర్శితం కానున్నట్టు అఫీసియల్గా ప్రకటించారు.
బాలయ్య ‘అఖండ’ 50 రోజులు.. ఆ తర్వాత 100 రోజుల.. ఇపుడు ఏకంగా 175 రోజులు పూర్తి చేసుకోవడం విశేషం. ఈ సినిమా 50వ రోజు 103 థియేటర్స్లో ప్రదర్శించ బడటం ఒక రికార్డు అని చెప్పాలి. అది ఓ రికార్డు అనుకుంటే.. ఆ తర్వాత సెంచరీ పూర్తి చేసుకొని హిస్టరీ రిపీట్ చేసింది. ఈ సినిమా 20 థియేటర్స్లో 100 రోజుల పూర్తి చేసుకుంది. అందులో 4 కేంద్రాల్లో డైరెక్ట్గా 100 రోజులు ఆడింది. తాజాగా ఈ సినిమా 175 రోజులు పరుగును పూర్తి చేసుకుంది. అది కూడా జిల్లా చిలకలూరి పేటలోని రామకృష్ణ థియేటర్లో ఈ సినిమా విజయవంతంగా ప్రదర్శితం అవ్వడం విశేషం. (Twitter/Photo)
దేశ స్వాతంత్య్రం కోసం అతిపిన్న వయసులో ప్రాణ త్యాగం చేసిన ఖుదీరామ్ బోస్ జీవిత చరిత్రను సినిమాగా తెరకెక్కిస్తున్నారు. ప్యాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతోన్న ఈ సినిమా టైటిల్ లోగోను మాజీ భారత ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు లాంఛ్ చేశారు. ఈ సినిమా థియేటర్స్లో విడుదల కాకపోయినా.. ఈ చిత్రోత్సవంలో ప్రదర్శించనున్నారు. మరోవైపు మరో తెలుగు చిత్రం ’బండి’ ని ఈ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శించనున్నారు.వీటిని ఎపుడు ప్రదర్శించనున్నారనేది చూడాలి. (Twitter/Photo)
53వ ఫిల్మ్ ఫెస్టివల్లో భాగంగా నవంబర్ 20 నుంచి 28 వరకు 9 రోజుల పాటు అఖండ, ,మేజర్, బండి, ఖుదీరామ్ బోస్ చిత్రాలతో పాటు 25 ఫీచర్ ఫిల్మ్స్ను ప్రదర్శించారు. అటు శంకరాభరణం చిత్రాన్ని భారతీయ ఆర్కైవ్స్లో భద్ర పరచనున్నారు. ఈ సందర్భంగా ఈ చిత్రాన్ని ప్రత్యేకంగా ప్రదర్శించనున్నారు. వీటితో పాటు 20 నాన్ ఫీచర్ ఫిలిమ్స్ ప్రదర్శితం కానున్నాయి. (Twitter/Photo)
చిరంజీవి సహా ఇప్పటి వరకు ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ అవార్డులు అందుకున్న సిని ప్రముఖులు వీళ్లే..,IFFI Indian Film Personality of the Year Award,Waheeda Rahman,IFFI,hiranjeevi got Indian film Personality of the year,Rajinikanth,IFFI Sp Balasubramanyam,Amitabh Bachchan IFFI,salim Khan iffi, Biswajit Chatterjee iffi,hema malini,Prasoon Joshi IFFI,Tollywood,Bollywood News,చిరంజీవి ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్,రజినీకాంత్,వహీదా రహమాన్,ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్,ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం,సలీం ఖాన్ ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్,ప్రసూన్ జోషి ఇండియన్ ఫిల్మ్ ఆఫ్ ది ఇయర్,హేమా మాలిని ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ఇయర్,ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ అవార్డు" width="1600" height="1600" /> కేంద్రం ప్రతి యేడాది సినీ రంగంలో తమదైన ప్రతిభ చూపించిన వాళ్లకు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును ఇస్తూ వస్తోంది. దీంతో పాటు భారత దేశంలో ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ అవార్డును 2013 నుంచి ఇస్తూ వస్తోంది. భారతీయ సినిమా 100 యేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంలో మన దేశంలో సినీ రంగంలో కృషి చేసిన వాళ్లకు ఈ అవార్డు ఇస్తూ వస్తోంది.2013లో 44వ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం నుంచి ఈ అవార్డు ఇవ్వడం ప్రారంభించారు. తొలి అవార్డును వహీదా రహమాన్ అందుకున్నారు. తాజాగా ఈ 53వ అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో భాగంగా చిరంజీవి ఈ అవార్డు అందుకోనున్నారు. ఈ సందర్భంగా చిరంజీవిని నెమలి జ్ఞాపికతో పాటు రూ. 10 లక్షల నగదు బహుమతి ఇవ్వనున్నారు. (Chiranjeevi Narendra Modi Twitter)