గతంలో బాలకృష్ణ ‘బాల గోపాలుడు’,‘ప్రాణానికి ప్రాణం’,సుల్తాన్’,‘నిప్పురవ్వ’ సినిమాలకు సమర్పకుడిగా వ్యవహరించాడు. కానీ ఫస్ట్ టైమ్ పూర్తి స్థాయి నిర్మాతగా మాత్రం తన తండ్రి జీవిత చరిత్రపై తెరకెక్కించిన ‘ఎన్టీఆర్ కథానాయకుడు’, ‘ఎన్టీఆర్ మహానాయకుడు’సినిమాతో మారాడు. ఈసినిమాకు నిర్మాతగా తన పేరుతో పాటు భార్య వసుంధరా దేవి పేరును కూడా స్క్రీన్ పై వేసుకున్నారు. (Twitter/Photo)