హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Pawan Kalyan కోసం ఎగబడ్డ జనం -సమతామూర్తి సందర్శన.. చినజీయర్ ఆశీస్సులు -జనసేనాని కీలక ప్రసంగం

Pawan Kalyan కోసం ఎగబడ్డ జనం -సమతామూర్తి సందర్శన.. చినజీయర్ ఆశీస్సులు -జనసేనాని కీలక ప్రసంగం

హైదరాబాద్ శివారు ముచ్చింతల్ లోని చిన జీయర్ ఆశ్రమంలో గల రామనగరంలో శ్రీరామానుజ సహస్రాబ్ది ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఐదోరోజు కార్యక్రమాల్లో జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. హైకోర్టు జడ్జిలతోపాటు పలువురు వీఐపీలు, భారీ సంఖ్యలో భక్తజనం సమతామూర్తిని దర్శించుకున్నారు వివరాలివే..

Top Stories