పూజా హెగ్డే గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. పూజాహెగ్డే కేవలం తెలుగులోనే కాకుండా తమిళ, హిందీ భాషల్లో కూడా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తన అంద చందాలతో పాటు నటనతో అందరినీ ఆకట్టుకుంటున్నారు. ఇక అదిలా ఉంటే తాజాగా ఈమె ఆస్తి గురించి కొన్ని విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పూజా హెగ్డే ఒక్కో సినిమాకి రెండు కోట్ల నుంచి మూడు కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. అంతేకాదు ఆమెకు ముంబైలో బాంద్రా కుర్లా కాంప్లెక్స్ సముద్ర తీరంలో కోట్లలో విలువ చేసే త్రిబుల్ బెడ్ రూమ్ అపార్ట్మెంట్ ఉందని, కొన్ని ఫ్లాట్స్ కూడా ఉన్నాయని తెలుస్తోంది. ఇక ఈమెకు మొత్తంగా రూ.51 కోట్ల వరకు ఆస్తి ఉందని అంటున్నారు. Photo : Instagram
Pooja Hegde: | పూజా హెగ్డే.. నాగ చైతన్య హీరోగా నటించిన ‘ఒక లైలా కోసం’ సినిమాతో టాలీవుడ్కు పరిచయమైన ఈ భామ.. ఆ తర్వాత వరుణ్ హీరోగా పరిచయమైన ‘ముకుందా’ సినిమాలో గోపికమ్మ పాటతో ఈ భామ క్రేజ్ పెరిగింది. ప్రస్తుతం అగ్ర హీరోల బెస్ట్ ఆప్షన్గా నిలిచిన పూజా హెగ్డే గతేడాది త్రివిక్రమ్ దర్శకత్వంలో ‘అల వైకుంఠపురములో’ సినిమాతో మరో హిట్ను తన ఖాతాలో వేసుకుంది. Photo : Instagram
ఇక అది అలా ఉంటే పూజా హెగ్డే నటించిన ఆచార్య సినిమా ఏప్రిల్ 29న ప్రపంచవ్యాప్తంగా విడుదలై పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. పూజా హీరోయిన్గా చేసిన గత రెండు సినిమాలు సరిగా అలరించలేదు. పూాజా నటించిన రాధేశ్యామ్, బీస్ట్ రెండు సినిమాలు బాక్సా ఫీస్ దగ్గర ఆకట్టుకోలేదు. ఈ సినిమాలో పూజా హెగ్డే, రామ్ చరణ్కు జోడిగా నీలాంబరి పాత్రలో మెరిశారు. ఆచార్య సినిమాకు మాత్రం ప్రస్తుతం మిక్స్డ్ టాక్ వస్తోంది. చూడాలి రాబోయే రోజుల్లో ఎలా ఉండనుందో.. Photo : Twitter
ఇక అది అలా ఉంటే పూజా హెగ్డే నటించిన ఆచార్య సినిమా ఏప్రిల్ 29న ప్రపంచవ్యాప్తంగా విడుదలై పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. పూజా హీరోయిన్గా చేసిన గత రెండు సినిమాలు సరిగా అలరించలేదు. పూాజా నటించిన రాధేశ్యామ్, బీస్ట్ రెండు సినిమాలు బాక్సా ఫీస్ దగ్గర ఆకట్టుకోలేదు. ఈ సినిమాలో పూజా హెగ్డే, రామ్ చరణ్కు జోడిగా నీలాంబరి పాత్రలో మెరిశారు. ఆచార్య సినిమాకు మాత్రం ప్రస్తుతం మిక్స్డ్ టాక్ వస్తోంది. చూడాలి రాబోయే రోజుల్లో ఎలా ఉండనుందో.. Photo : Twitter
ఇక టాప్ హీరోయిన్గా సత్తా చూపుతున్న ఈ భామ తాజాగా అఖిల్ హీరోగా నటించిన ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ సినిమాలో నటించింది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లను రాబట్టింది. ఇక అది అలా ఉంటే పూజా హెగ్డే విజయ్ బీస్ట్ షూటింగ్ను పూర్తి చేసుకుని కొన్ని రోజులు పాటు విశ్రాంతి తీసుకోవడానికి మాల్దీవ్స్కు వెళ్లింది. Photo : Instagram.
దీంతో ప్రస్తుతం ఈ భామ పిక్స్ వైరల్గా మారాయి. ఇక ఆమె నటించిన తమిళ సినిమా బీస్ట్ నుంచి అరబిక్ కుతు తాజాగా యూట్యూబ్లో విడుదలై సంచలనం సృష్టిస్తోంది. థలపతి విజయ్ హీరోగా చేశారు. ఇక ప్రస్తుతం మాల్దీవ్స్లో ఉన్న పూజా అక్కడి అందాలను ఆస్వాదిస్తూ కనులవిందు చేస్తున్నారు. అంతేకాదు కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియాలో పంచుకుంది. దీంతో ప్రస్తుతం ఈ భామ పిక్స్ వైరల్గా మారాయి. Photo : Instagram
పూజా హెగ్డే మాతృభాష తులు అయితే ఇంగ్లీష్, హిందీ, మరాఠీ, కొద్దిగా కన్నడ, తమిళ్ కూడా మాట్లాడగలదు. అంతేకాదు పూజా భారతనాట్యంలో కూడా శిక్షణ పొందింది. ముంబై లోని ఎంఎంకే కాలేజ్లో కామర్స్ లో ఉన్నత విద్య చదివిన ఈ సుందరి. ఇంటర్ కాలేజ్ ప్రోగ్రామ్స్ లో, డాన్స్ షోస్ లో ఇంకా ఫ్యాషన్ షోలో పాల్గొనేది. (Instagram/Photo)
పూజా మిస్ ఇండియా పోటీలలో 2009 లో పాల్గొన్నా మొదటి రౌండ్స్ లోనే ఎలిమినేట్ అయిపోయింది. అయితే 2010 లో విశ్వసుందరి పోటీలకు భారతదేశం నుంచి ఎంపిక కోసం జరిగిన అందాల పోటీల్లో రెండో స్థానంలో నిలిచింది. బిర్యానీ, పిజ్జా లను ఎక్కువగా ఇష్టపడే పూజ కనీసం రోజూ రెండు గంటలు యోగా, వర్కౌట్స్ కు కేటాయిస్తుంది. తన బరువును ఎప్పుడు కంట్రోల్ లో ఉంచుకొనే ఈ బ్యూటీ బరువు 53 కేజీలు మరియు ఎత్తు 5 అడుగుల 9 అంగుళాలు. (Instagram/Photo)
క్రికెటర్ రాహుల్ ద్రావిడ్, టెన్నిస్ స్టార్ రోజెర్ ఫెదరర్ ను ఆరాధించే పూజా ఏ ఆర్ రెహ్మాన్ సంగీతానికి, జెన్నిఫర్ లోపెజ్ పాటలకు పిచ్చ ఫ్యాన్. ఇంకా హృతిక్ రోషన్, అమీర్ ఖాన్ సినిమా పరంగా ఎక్కువగా ఇష్టపడుతుంది. ఖాళీ సమయాలలో డాన్స్, పుస్తకాలు చదవడం, ట్రావెలింగ్ ఎక్కువగా చేసే పూజా పెడ్రో అనే కుక్కను కూడా పెంచుతోంది. ఖాళీ దొరికినప్పుడు మూగ జీవాలకు సేవ కూడా చేస్తుంటుంది. (Instagram/Photo)
టాప్ హీరోయిన్గా సత్తా చూపుతున్న ఈ భామ తాజాగా అఖిల్ హీరోగా నటించిన ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ సినిమాలో నటించింది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లను రాబట్టింది. ఇక అది అలా ఉంటే పూజా హెగ్డే విజయ్ బీస్ట్ షూటింగ్ను పూర్తి చేసుకుని కొన్ని రోజులు పాటు విశ్రాంతి తీసుకోవడానికి మాల్దీవ్స్కు వెళ్లింది. Photo : Instagram
ఖరీదయిన వస్తువులు, బట్టల్ని ఇష్టపడే పూజా ఎక్కువగా షాపింగ్ చెయ్యదు, కానీ చేస్తే తన టేస్ట్ కు తగ్గట్టు అన్నీ కోనేస్తుంది. అయితే ఎప్పుడూ ఫ్యాషన్ గా ఉండడానికే ఇష్టపడుతుంది. పూజా తండ్రి మంజునాధ్ హెగ్డే వ్యాపార వేత్త. తల్లి లత హెగ్డే క్యూ నెట్ వర్క్ మార్కెటింగ్ బిజినెస్ నిపుణురాలు. దాంతో చిన్నప్పటి నుంచి నెట్ వర్క్ మార్కెటింగ్ లో పూజా మెళుకువలు బానే అలవర్చుకుంది. (Twitter/Photo)
ప్రభాస్ హీరోగా ‘రాధేశ్యామ్’ సినిమాలో కథానాయికగా నటించింది. ప్యాన్ ఇండియా మూవీగా తెరకెక్కనున్న ఈ చిత్రం పీరియాడికల్ బ్యాక్డ్రాప్లో తెరకెక్కింది. ఈ సినిమా మార్చి 11 న విడుదలై ఓకే అనిపించింది. ‘ఆచార్యలో రామ్ చరణ్, పూజా హెగ్డే.ఈ సినిమాలో రామ్ చరణ్ సరనన నటిస్తోంది. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఏప్రిల్ 29న విడుదల కానుంది. (Instagram/Photo)