ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 47,100 రూపాయలు ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర 51,390 రూపాయలుగా ఉంది. ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 46,840 రూపాయలు ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర 47,840 రూపాయలకు పెరిగింది.
తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఇలా...
తెలంగాణ రాజధాని హైదరాబాద్లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర 44,950 రూపాయలు ఉంటే.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర 49,040 రూపాయలకు పెరిగింది. అలాగే ఏపీలోని విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర 44,950 రూపాయలుకు చేరగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర 49,040 రూపాయలకు పెరిగింది. ఇక విశాఖలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర 44,950 రూపాయలు ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర 49,040 రూపాయలకు పెరిగింది.
దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర.61,600 ఉండగా, దేశ ఆర్థిక రాజధాని ముంబైలో రూ.61,600 ఉంది. అలాగే చెన్నైలో కిలో వెండి ధర రూ.65,500 ఉండగా, కోల్కతాలో రూ.61,600 ఉంది. ఇక బెంగళూరులో కిలో వెండి రూ.61,600 ఉండగా, కేరళలో రూ.65,500 ఉంది. ఇక హైదరాబాద్లో కిలో వెండి ధర రూ.65,500 ఉండగా, విజయవాడలో రూ.65,500 వద్ద కొనసాగుతోంది. ఇలా బంగారం, వెండి ధరలలో మార్పులు కావడానికి ఎన్నో కారణాలున్నాయని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.