చింతగింజలను పౌడర్ని గోరువెచ్చని నీటిలో కలిపి తాగడం వల్ల అజీర్ణం తగ్గుతుంది.
చింతగింజల పొడి రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.
ఎముకలకి బలం ఇచ్చే శక్తి చింతగింజలకు ఉంది. ఎముకలు విరిగితే ఆ ప్రదేశంపై చింతగింజల పొడిని పేస్టులా చేసి అప్లై చేస్తే పరిష్కారమవుతుంది.