Good News for Employees: ఆ ఉద్యోగులకు కేంద్రం గుడ్ న్యూస్.. ఫుల్ శాలరీ ప్రకటిస్తూ నిర్ణయం.. పూర్తి వివరాలివే..
Good News for Employees: ఆ ఉద్యోగులకు కేంద్రం గుడ్ న్యూస్.. ఫుల్ శాలరీ ప్రకటిస్తూ నిర్ణయం.. పూర్తి వివరాలివే..
Good News for Employees: ప్రభుత్వరంగ సంస్థలో పనిచేసే కాంట్రాక్ట్ ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. కరోనా కాలంలో ఇంటి దగ్గరే ఉండి పనిచేసిన వారికి ఫుల్ శాలరీ ఇవ్వాలని ప్రకటన జారీ చేసింది.
కరోనా కారణంగా చాలా కుటుంబాలు ఇబ్బందులకు గురయ్యాయి. కొన్ని కుటుంబాలు పెద్ద దిక్కును కోల్పోయి తీవ్ర విషాదంలో ఉండగా.. మరి కొన్నింటిలో ఉపాధి దూరమై కుటుంబ పోషణ భారంగా మారింది. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 10
కరోనా తో ప్రజలు, సంస్థలు ఆర్ధికంగా నష్టపోయారు. ప్రభుత్వరంగ సంస్థలో పనిచేసే రెగ్యూలర్ ఉద్యోగుల పరిస్థితి కొంత పర్వాలేదు.. కానీ కాంట్రాక్ట్ ఉద్యుగుల ఆర్ధిక పరిస్థితి దారుణంగా మారింది. (ప్రతీకాత్మక చిత్రం)
3/ 10
అయితే ఈ కాంట్రాక్ట్ ఉద్యోగుల కష్టాలను తీర్చే విధంగా కేంద్రం చర్యలు తీసుకుంది. వీరికి అనుకూలంగా నిర్ణయం తీసుకుంటూ కేంద్రం తీపి కబురు చెప్పింది. (ప్రతీకాత్మక చిత్రం)
4/ 10
కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఫుల్ శాలరీ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. వారికి 2021 ఏప్రిల్ 1 నుంచి జూన్ 30వరకూ మొత్తం జీతం ఇవ్వాలని కేంద్రం స్పష్టం చేసింది. (ప్రతీకాత్మక చిత్రం)
5/ 10
కోవిడ్ 19 కారణంగా కాంట్రాక్ట్ వర్కర్లు ఇంటి దగ్గరే ఉన్నారు. వారికి ఎన్ని పని దినాలు పనిచేస్తే అన్నిరోజులకు మాత్రమే శాలరీ ఇస్తారు. (ప్రతీకాత్మక చిత్రం)
6/ 10
ఇటువంటి పరిస్థితుల్లో అలా ఇవ్వడం మంచి పద్ధతి కాదంటూ.. వారికి కూడా ఫుల్ శాలరీ ఇవ్వాలని కేంద్రం స్పష్టం చేసింది. (ప్రతీకాత్మక చిత్రం)
7/ 10
కరోనా కారణంగా ఇంటి వద్ద ఉన్న కాంట్రాక్ట్ ఉద్యోగులను ఆన్ డ్యూటీలుగా పరిగణించి వారికి మొత్తం శాలరీ ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని అన్ని మంత్రిత్వ శాఖలకు పర్మిషన్ ఇస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రకటన జారీ చేసింది . (ప్రతీకాత్మక చిత్రం)
8/ 10
ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వాలకు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం లెటర్ పంపింది. (ప్రతీకాత్మక చిత్రం)