1. కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ-MeitY యంగ్ ప్రొఫెషనల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 25 ఖాళీలున్నాయి. నేషనల్ ఇ-గవర్నెన్స్ డివిజన్లో ఈ పోస్టులు ఉన్నాయి. ఇవి మూడేళ్ల లోపు కాంట్రాక్ట్ పోస్టులు మాత్రమే. నెలకు రూ.60,000 స్టైపెండ్ లభిస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
5. విద్యార్హత వివరాలు చూస్తే ఏదైనా సబ్జెక్ట్లో మాస్టర్స్ డిగ్రీ లేదా బీఈ లేదా బీటెక్ లేదా 2 ఏళ్ల పీజీ డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్ లేదా ఎల్ఎల్బీ లేదా సీఐ లేదా ఐసీడబ్ల్యూఏ. ఎంఫిల్, పీహెచ్డీ లాంటి అదనపు విద్యార్హతలు, రీసెర్చ్ అనుభవం, పబ్లిష్డ్ పేపర్స్ లాంటివి ఉన్నవారికి ప్రాధాన్యం ఉంటుంది. అభ్యర్థుల వయస్సు వయస్సు 2020 సెప్టెంబర్ 15 నాటికి 32 ఏళ్లు ఉండాలి. ఎంపికైన వారికి నెలకు రూ.60,000 స్టైపెండ్ లభిస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
6. ఎంపికైన వారు అగ్రికల్చర్, ఎడ్యుకేషన్, హెల్త్, న్యూట్రీషియన్, రూరల్ డెవలప్మెంట్, వుమెన్ అండ్ చిల్డ్రన్ డెవలప్మెంట్, సోషల్ వెల్ఫేర్, అర్బన్ ప్లానింగ్ అండ్ డెవలప్మెంట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, స్కిల్ డెవలప్మెంట్, లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్, ఎన్విరాన్మెంట్, లాజిస్టిక్స్, డేటా మేనేజ్మెంట్, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్, స్టార్టప్, ఫైనాన్షియల్, నేచురల్ లాంగ్వేజ్ ప్రాస్సెసింగ్, ఇన్నోవేషన్, ఎమర్జింగ్ టెక్నాలజీస్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బ్లాక్చెయిన్, సైబర్ సెక్యూరిటీ, ఎంటర్ప్రైజ్ ఆర్కిటెక్చర్ లాంటి ఐటీ ప్రాజెక్టుల్లో పనిచేయాల్సి ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)