Andhra Pradesh Students: విద్యార్థులకు అలర్ట్.. ఆ తేదీ నుంచే ఇంటర్ తరగతులు ప్రారంభం.. వివరాలివే..
Andhra Pradesh Students: విద్యార్థులకు అలర్ట్.. ఆ తేదీ నుంచే ఇంటర్ తరగతులు ప్రారంభం.. వివరాలివే..
Andhra Pradesh Students: జూలై 12 నుంచి ఆంధ్రప్రదేశ్ లో ఇంటర్ తరగతులను ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ నెల 12 నుంచి వచ్చే ఏడాది మార్చి 23 వరకు క్లాసులు జరుగుతాయని తెలిపారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటర్ కళాశాలలు ఈ నెల 12 నుంచి ప్రారంభంకానున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 8
అదే రోజున అంటే జూలై 12 న కళాశాలల ప్రిన్సిపాళ్లు, లెక్చరర్లు, ఇతర సిబ్బంది అంతా విధులకు హాజరుకావాలని విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. (ప్రతీకాత్మక చిత్రం)
3/ 8
అదే రోజు నుంచి ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు ఆన్లైన్ క్లాస్లు ప్రారంభించాలని నిర్దేశించింది. (ప్రతీకాత్మక చిత్రం)
4/ 8
సెకండియర్కు మొత్తం 213 రోజుల అకడమిక్ క్యాలెండర్ను విడుదల చేసింది. (ప్రతీకాత్మక చిత్రం)
5/ 8
దీనిప్రకారం ఈ నెల 12 నుంచి వచ్చే ఏడాది మార్చి 23 వరకు క్లాసులు జరుగుతాయి. (ప్రతీకాత్మక చిత్రం)
6/ 8
మధ్యలో అక్టోబరు 1 నుంచి 8వ తేదీ వరకు అర్ధ సంవత్సర పరీక్షలు, అలాగే యూనిట్ టెస్ట్లు కూడా నిర్వహిస్తారు. (ప్రతీకాత్మక చిత్రం)