CBSE Board Exam 2021: సీబీఎస్ఈ పరీక్షలపై కేంద్రం కీలకం నిర్ణయం.. ఆ తరువాతే..
CBSE Board Exam 2021: సీబీఎస్ఈ పరీక్షలపై కేంద్రం కీలకం నిర్ణయం.. ఆ తరువాతే..
CBSE Board Exam 2021: దేశవ్యాప్తంగా విద్యార్థులు, టీచర్లతో ఆన్లైన్లో సమావేశం నిర్వహించిన పోక్రియాల్.. ఫిబ్రవరి 2021 వరకు బోర్డు పరీక్షలు నిర్వహించబోమని స్పష్టం చేశారు.
సీబీఎస్ఈ బోర్డు పరీక్షలపై కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్ పోక్రియాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశవ్యాప్తంగా విద్యార్థులు, టీచర్లతో ఆన్లైన్లో సమావేశం నిర్వహించిన పోక్రియాల్.. ఫిబ్రవరి 2021 వరకు బోర్డు పరీక్షలు నిర్వహించబోమని స్పష్టం చేశారు. (ప్రతీకాత్మక చిత్రం )
2/ 6
అయితే పరీక్షలను రద్దు చేసి విద్యార్థులను పైతరగతులకు ప్రమోట్ చేయడం వల్ల భవిష్యత్తులో వారికి ఇబ్బందులు వస్తాయని ఆయన తెలిపారు.(ప్రతీకాత్మక చిత్రం )
3/ 6
ఇలాంటి చర్యల వల్ల విద్యార్థులకు భవిష్యత్తులో ఉద్యోగాలు, ఉన్న విద్యావకాశాలకు సంబంధించి ఇబ్బందులు వస్తాయని అన్నారు.(ప్రతీకాత్మక చిత్రం )
4/ 6
అందుకే పరీక్షలను రద్దు చేయకుండా.. ఆ తరువాత నిర్వహిస్తామని అన్నారు. 10, 12వ తరగతి విద్యార్థులకు జనవరి, ఫిబ్రవరిలో పరీక్షలు నిర్వహించే అవకాశం లేదని... పరీక్షలు ఎప్పుడు నిర్వహించేది ఫిబ్రవరి తరువాత నిర్ణయిస్తామని అన్నారు.(ప్రతీకాత్మక చిత్రం )
5/ 6
అందుకే పరీక్షలను రద్దు చేయకుండా.. ఆ తరువాత నిర్వహిస్తామని అన్నారు. 10, 12వ తరగతి విద్యార్థులకు జనవరి, ఫిబ్రవరిలో పరీక్షలు నిర్వహించే అవకాశం లేదని... పరీక్షలు ఎప్పుడు నిర్వహించేది ఫిబ్రవరి తరువాత నిర్ణయిస్తామని అన్నారు.(ప్రతీకాత్మక చిత్రం )
6/ 6
దేశంలోని అనేక సీబీఎస్ఈ స్కూల్స్ గ్రామీణ ప్రాంతాల్లోనే ఉన్న నేపథ్యంలో... ఆన్లైన్ పరీక్షలు సాధ్యంకాదని అన్నారు.(ప్రతీకాత్మక చిత్రం )