ఆంధ్రప్రదేశ్లో ఎంసెట్, ఈసెట్, ఐసెట్ పరీక్షల తేదీలను ఉన్నతవిద్యా మండలి ఖరారు చేసింది.
జూలై 27 నుంచి 31 వరకు ఎంసెట్ పరీక్షలు నిర్వహిస్తారు.
జూలై 24న ఈసెట్ పరీక్ష జరపనున్నారు.
జూలై 25న ఐసెట్ ఎంట్రన్స్ నిర్వహించనున్నట్టు ఉన్నత విద్యామండలి ప్రకటించింది.
...