హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » ఐపీఎల్ 2020 »

చెన్నై ధోనీని వదులుకోవడమే ఉత్తమం... 15 కోట్లు మిగులుతాయి!

చెన్నై ధోనీని వదులుకోవడమే ఉత్తమం... 15 కోట్లు మిగులుతాయి!

ఎంఎస్‌ ధోనీని వదులుకోవడమే చెన్నై జట్టుకు మంచిదని టీమిండియా మాజీ క్రికెటర్‌ ఆకాశ్‌ చోప్రా అభిప్రాయపడ్డాడు. బీసీసీఐ 2021 సీజన్‌లో మెగా వేలం నిర్వహిస్తుందనే వార్తలు వస్తున్న నేపథ్యంలో చోప్రా ఈ వ్యాఖ్యాలు చేశారు.

Top Stories