హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » అంతర్జాతీయం »

PM Modi: ఇండియాకు జర్మనీ 80వేల కోట్ల సాయం.. ప్రవాసులతో ప్రధాని మీటింగ్.. మోదీ వన్స్ మోర్ నినాదాలు

PM Modi: ఇండియాకు జర్మనీ 80వేల కోట్ల సాయం.. ప్రవాసులతో ప్రధాని మీటింగ్.. మోదీ వన్స్ మోర్ నినాదాలు

యూరప్ దేశాల పర్యటనలో భాగంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ జర్మనీలో బిజీగా గడిపారు. సోమవారం ఉదయం నుంచి రాత్రి వరకు అన్నీ కీలక సమావేశాల్లో పాల్గొన్నారు. జర్మనీ-భారత్ మధ్య వేల కోట్ల విలువైన ఒప్పందాలు కుదిరాయి. ఉక్రెయిన్ యుద్దంపై మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత వాసులతోనూ భేటీ అయ్యారు. 2024 ఎన్నికలకు కొత్త నినాదం బెర్లిన్ లో పురుడుపోసుకుంది. మంగళవారం మోదీ డెన్మార్క్ వెళతారు. సంబంధిత పూర్తి విశేషాలివే..

Top Stories