హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » క్రైమ్ »

Delhi: వసంత్‌ విహార్‌ ట్రిపుల్‌ సూసైడ్‌ కేసులో మిస్టరీ..తల్లీ,కూతుళ్ల చావుకు కారణం అదేనా...

Delhi: వసంత్‌ విహార్‌ ట్రిపుల్‌ సూసైడ్‌ కేసులో మిస్టరీ..తల్లీ,కూతుళ్ల చావుకు కారణం అదేనా...

Delhi:తల్లి, ఇద్దరు కూతుళ్లు ప్రాణాలు తీసుకున్నారు. ఢిల్లీలోని ఖరీదైన వసంత్‌ విహార్‌లో ఈదారుణం చోటుచేసుకుంది. ఇంటిని పూర్తిగా గ్యాస్ ఛాంబర్‌గా మార్చేసి ఊపిరాడకుండా చేసుకున్నారు. తమ వల్ల పొరుగున ఉండే వాళ్లకు ప్రమాదం జరగకుండా ఓ రీసెర్చ్‌ స్టైల్లో ప్లాన్ చేయడం స్థానికంగా కలకలం రేపింది.

Top Stories