హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » క్రైమ్ »

ఇంట్లో ఒంటరిగా భార్య.. పొలానికి వెళ్లి వచ్చిన భర్తకు ఇంట్లో కనిపించిన సీన్ తో షాక్ అయ్యాడు.. అసలేం జరిగిందంటే..

ఇంట్లో ఒంటరిగా భార్య.. పొలానికి వెళ్లి వచ్చిన భర్తకు ఇంట్లో కనిపించిన సీన్ తో షాక్ అయ్యాడు.. అసలేం జరిగిందంటే..

Telangana: నల్గొండ జిల్లా మునగాల మండలం ముకుందాపురంలో వివాహిత మహిళ బలవన్మరణానికి పాల్పడింది. గ్రామానికి చెందిన ఓర్సు వెంకన్న భార్య సరిత(32) ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Top Stories