హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » క్రైమ్ »

చదువు కోసం కూతురికి మొబైల్ ఫోన్ కొనిపెట్టడమే ఆ తల్లిదండ్రుల నేరమైంది.. తెలియని వయసులో..

చదువు కోసం కూతురికి మొబైల్ ఫోన్ కొనిపెట్టడమే ఆ తల్లిదండ్రుల నేరమైంది.. తెలియని వయసులో..

సోషల్ మీడియా మత్తులో పడి ఈ కాలం పిల్లలు చెడిపోతున్నారు. సోషల్ మీడియా వేదికగా రోజురోజుకూ మోసాలు పెరిగిపోతున్నాయి. సైబర్ నేరాల సంగతి అటుంచితే యువతీ యువకులు సులభంగా సోషల్ మీడియా ద్వారా బాధితులవుతున్నారు. ఇందుకు నిదర్శనమే తాజా ఘటన.

Top Stories