ఎక్కువమంది చదివినవి

మరింత చదవండి
హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » క్రైమ్ న్యూస్ »

క్రాకర్స్ కంపెనీలో భారీ పేలుడు..8 మంది దుర్మరణం..15 మందికి తీవ్ర గాయాలు

క్రాకర్స్ కంపెనీలో భారీ పేలుడు..8 మంది దుర్మరణం..15 మందికి తీవ్ర గాయాలు

తమిళనాడులోని కాంచీపురం జిల్లాలోని క్రాకర్స్ కంపెనీలో భారీ పేలుడు చోటు చేసుకుంది. ఈ పేలుడు ధాటికి క్రాకర్స్ తయారీ భవనం కుప్పకూలింది. అలాగే సమీపంలోని 4 పూరిళ్లు దగ్ధం అయ్యాయి.

Top Stories