నిన్న 1,66,397 మందికి కరోనా పరీక్షలు చేశారు. వీరిలో 30,007 మందికి పాజిటివ్ నిర్ధారణ అయింది. అక్కడ యాక్టివ్ కేసులు అమాంతం పెరుగుతున్నాయి. దేశంలో ఉన్న వాటిలో సగం కేసులు కేరళలోనే ఉన్నాయి. ప్రస్తుతం కేరళలో 1,81,209 యాక్టివ్ కరోనా కేసులు ఉన్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)