‘ప్రపంచంలోనే అతిపెద్ద విజయవంతమైన టీకా డ్రైవ్ ఫుల్ స్వింగ్లో కొనసాగుంది. భారతదేశం 95 కోట్ల COVID-19 వ్యాక్సిన్ డోస్ల వ్యాక్సినేషన్ పూర్తి చేసింది. 100 కోట్ల వ్యాక్సిన్ డోసులను చేరుకునే దిశగా వేగంగా ముందుకు వెళ్తుంది. త్వరగా టీకాలు వేయించుకోండి. అలాగే మీ స్నేహితులు, కుటుంబ సభ్యులను వ్యాక్సిన్ వేయించుకునే విధంగా ప్రోత్సహించండి’అని కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవియా ట్వీట్ చేశారు. (ప్రతీకాత్మక చిత్రం -Image- Twitter)