నిన్న కేరళలో 4,723 కేసులు నమోదయ్యాయి. 177 మంది మరణించారు. ఇందులో 153 బ్యాక్లాగ్ మరణాలున్నాయి. కేరళ కొన్ని రోజులుగా బ్యాక్ లాక్ మరణాలపై దృష్టిపెట్టడంతో మృతుల సంఖ్య పెరుగుతోంది. కేరళలో గత 10 రోజుల్లోనే 10,870 బ్యాక్ లాక్ మరణాలను నమోదు చేసింది. ఇక మహారాష్ట్రలో 678, తమిళనాడులో 720 కేసులు నమోదయ్యాయి. (ప్రతీకాత్మక చిత్రం)