హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » కరోనా విలయతాండవం »

covid-19: షాకింగ్.. 10 మంది మంత్రులు..20 మందికి పైగా ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్

covid-19: షాకింగ్.. 10 మంది మంత్రులు..20 మందికి పైగా ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్

Maharashtra Corona Updates: మన దేశంలో మళ్లీ కరోనా వ్యాప్తి పెరిగింది. ముఖ్యంగా మహారాష్ట్రలో కోవిడ్ మహమ్మారి విలయ తాండవం చేస్తోంది. కొత్త కేసులు అనూహ్యంగా పెరుగుతుండడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. సామాన్య ప్రజలు మాత్రమే కాదు.. మంత్రులు,ఎమ్మెల్యేలు కూడా కోవిడ్ బారినపడుతున్నారు.

Top Stories